gk questions in telugu pdf

gk questions in telugu pdf
gk questions in telugu pdf

“స్వరాజ్యం నా జన్మ హక్కు” మరియు నేను దానిని పొందే తీరుతాను అని బహిరంగంగా చెప్పినది ఎవరు?      (gk questions in telugu pdf)
Ans:    లోకమాన్య తిలక్

“ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” అని తెలుగును అన్న వారు ఎవరు

Ans:     సి పి బ్రౌన్

ప్రజాస్వామ్యము అన్నది ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల నడిపే ప్రభుత్వం అని ఎవరు అన్నారు

Ans:     అబ్రహం లింకన్

‘జైహింద్’ అన్న నినాదం ఇచ్చినది

Ans:     ఎస్సీ బోస్

‘గరీబీ హటావో’ ఏ ప్రధాని నినాదం
Ans:     ఇందిరాగాంధీ

“పాలపుంతలో నేను ఒక పౌరుడిని” అన్నది ఎవరు

Ans:     కల్పనా చావ్లా

‘నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు నేను స్వాతంత్రం ఇస్తాను’ అని అన్నది ఎవరు
Ans:     సుభాష్ చంద్రబోస్

‘తత్వవేత్తలు రాజులు గా ఉండి తీరాలి’ అని అన్నది ఎవరు
Ans:    ప్లేటో

‘ఒక మంచి పౌరుడు ఒక మంచి రాజ్యాన్ని మరియు ఒక చెడు పౌరుడు ఒక చెడు రాజ్యాన్ని రూపొందిస్తాడు’ అని అన్నది ఎవరు

Ans:    అరిస్టాటిల్ (gk questions in telugu pdf)

“ప్రజలే ప్రభువులు” అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు

Ans:     లోక్ సత్తా

‘ఢిల్లీ చలో’ అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు

Ans:    సుభాష్ చంద్రబోస్

జాతీయ పాలకుడిగా పిలవ దగిన మొదటి భారతీయ రాజు

Ans:    చంద్రగుప్తుడు

‘పెట్టుబడిదారీ విధానానికి అత్యుత్తమ దశ సామ్రాజ్యవాదం’ అని అన్నది ఎవరు
Ans:    లెనిన్

‘జాతీయ వాదం ఒక మతం అది భగవంతుని ప్రసాదం’ అని అన్నది ఎవరు

Ans:   అరబిందో ఘోష్

‘వేదాలు సత్యాన్ని అంతా కలిగి ఉన్నాయి’ అని వ్యాఖ్యానించిన వారు ఎవరు

Ans:   స్వామి దయానంద

“ప్రతికూల ఫలితాలు తీపిగా ఉంటాయి” అన్నది ఎవరు
Ans:   షేక్స్పియర్

‘సాహసించని వాడు గెలుపును సాధించలేడు’  అని అన్నది ఎవరు

Ans:   మహాత్మ గాంధీ

‘డు ఆర్ డై’ అని అన్నది ఎవరు

Ans:   మహాత్మాగాంధీ

‘అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం’ అని అన్నది ఎవరు

Ans:   నెపోలియన్ బోనాపార్టీ (

‘పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప’ అని నినదించినది  ఎవరు

Ans:   కారల్మార్క్స్

‘బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది’ అని అన్నది ఎవరు

Ans:    అబ్రాహిం లింకన్

‘మనిషి స్వేచ్చగానే  జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బందితుడే’ అని వ్యాఖ్యానించినది ఎవరు

Ans:   మార్టిన్ లూథర్ కింగ్(gk questions in telugu pdf)

‘ఆనకట్ట లే ఆధునిక దేవాలయాలు’ అని పేర్కొన్నది ఎవరు

Ans:   నెహ్రూ

‘గాంధీజీ మరణించవచ్చు కానీ గాంధీ ఇజం ఎప్పుడు జీవించి ఉంటుంది’ అని పేర్కొన్నది ఎవరు

Ans:   బి పట్టాభి సీతారామయ్య

‘జై జవాన్ జై కిసాన్’ అనే నినాదం ఇచ్చిన వారు

Ans:   లాల్ బహదూర్ శాస్త్రి

స్వాతంత్రం నా జన్మ హక్కు అని నినదించిన వారు ఎవరు
Ans:    బాలగంగాధర్ తిలక్

మహాత్మా గాంధీని గూర్చి “జనరేషన్స్ టూ ఇట్ మేబి , విల్  స్కేర్ పీకి బిలీవ్ తత్ సుహ్ ఈ ఒన్ యన్ దాస్ ఎవర్ ఇన్ ఫ్లెష్ అండ్  బ్లడ్ వాక్ట్ అపాన్ దిస్ యెర్త్ ” అనే కొటేషన్ ను ఇచ్చిన వారు ఎవరు
Ans:   ఆల్బర్ట్ ఐన్స్టీన్

కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అని నినదించిన వారెవరు
Ans:    బళ్ళారి రాఘవ

‘జై విజ్ఞాన’ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు

Ans:   ఏబీ వాజ్పేయి

‘ భారతదేశం భారతీయుల కొరకే’ అని అన్నది ఎవరు

Ans:   దయానంద సరస్వతి

‘ఒక సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక’ అని అన్నది ఎవరు
Ans:   కాళోజి

‘దేశ్ బచావో దేశ్ బనావో’ అని అన్నది ఎవరు

Ans:   పీవీ నరసింహారావు

‘సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది’ అని చెప్పినది ఎవరు

Ans:    గాంధీజీ

‘సూర్యుడు కనబడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరికి నక్షత్రాలు కూడా కనబడకుండా పోతాయి’ అని పేర్కొన్నది ఎవరు

Ans:   రవీంద్రనాథ్ ఠాగూర్

‘ప్రతి కంటి నుండి కారే కన్నీటి ని తుడవడమే నా అంతిమ లక్ష్యం’ అని పేర్కొన్నది ఎవరు

Ans:   జవహర్లాల్ నెహ్రూ (gk questions in telugu pdf)

END

2 thoughts on “ప్రముఖుల నినాదాలు”

  1. Pingback: telugu gk questions and answers pdf - Telugu fish

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top